National
- Jan 14, 2021 , 01:45:16
టీ అమ్మి పేద పిల్లల్ని చదివించిన ప్రకాశ్రావు కన్నుమూత

కటక్, జనవరి 13: టీ అమ్ముతూ వచ్చిన డబ్బుతో కటక్ బస్తీలోని పిల్లలను చదివించిన ప్రముఖ సామాజిక సేవకుడు, పద్మశ్రీ దేవరపల్లి ప్రకాశ్రావు (63) కన్నుమూశారు. ఆయన ఒడిశాలోని కటక్లో ఎస్సీబీ వైద్య కళాశాల దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. కరోనా సోకడంతో గత నెల 25న ఆయనను ఎస్సీబీ దవాఖానలో చేర్పించారు. ప్రకాశ్రావు పూర్వీకులు తెలుగువారే. ఏపీలోని ప్రకాశం జిల్లా నుంచి వలస వెళ్లి ఒడిశాలో స్థిరపడ్డారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకాశ్రావుకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.
తాజావార్తలు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: సీతమ్మకు స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- కూతుళ్లను డంబెల్తో కొట్టి చంపిన తల్లి
- మీకు డస్ట్ అలర్జీ ఉందా.. అయితే ఇవి తాగండి
- ‘మాస్టర్’ సినిమాపై నిహారిక రివ్యూ
- వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : తెలంగాణ రైతు సంఘం
- సమ్మర్ 2021 హౌజ్ ఫుల్..వేసవిలో 15 సినిమాలు
- పురుషుల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గించండిలా..
- పోరాడిన కెప్టెన్ జో రూట్
- పీహెచ్సీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్రావు
MOST READ
TRENDING