National
- Jan 24, 2021 , 02:09:10
VIDEOS
వాహనం లోయలో పడి ఆరుగురు మృతి

ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ వాహనం లోయలో పడిపోవడంతో ఆరుగురు మరణించారు. 18 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు. ఈ దుర్ఘటన శనివారం నందుర్బార్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖాద్కీ, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 24 మంది వెళ్తున్న మినీ బస్సు లాంటి వాహనం 400 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం తోనే ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
MOST READ
TRENDING