National
- Jan 13, 2021 , 01:55:16
నిలకడగా కేంద్ర మంత్రి నాయక్ ఆరోగ్యం

పనాజీ: కర్ణాటకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్కు ఒక కాలు, రెండు చేతులు విరిగాయని గోవా మెడికల్ కాలేజీ అండ్ దవాఖాన (జీఎంసీహెచ్) సీనియర్ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. దీంతో సర్జరీ చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. ఈ ప్రమాదంలో నాయక్ భార్య విజయ, పీఏ దీపక్ మరణించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- మరో నాలుగు రోజులు..
- గ్రామాల అభివృద్ధేప్రభుత్వ ధ్యేయం
- ‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396
- నేటి నుంచి నిరంతరాయంగా..
- ఆకాశం హద్దుగా!
- పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
- కోడేరు అభివృద్ధ్దికి కంకణం కట్టుకున్నా
- ప్రభుత్వభూమి ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
- నల్లమల ఖ్యాతి నలుదిశలా విస్తరించాలి
MOST READ
TRENDING