National
- Jan 25, 2021 , 21:25:02
VIDEOS
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. 2021 ఏడాదికి పద్మ విభూషణ్-7 , పద్మభూషణ్-10 , పద్మ శ్రీ-102 ఇలా మొత్తం 119 మంది వివిధ రంగాలకు చెందిన వారు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని కేంద్రం పద్మ విభూషణ్తో గౌరవించింది. కళా రంగంలో తెలంగాణకు చెందిన కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం దక్కింది.
పద్మ విభూషణ్:
షింజో అబే(జపాన్ మాజీ ప్రధాని)
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(గాయకుడు)
బెల్లె మోనప్ప హెగ్డే(వైద్యరంగం)
నరీందర్ సింగ్(సైన్స్ అండ్ ఇంజినీరింగ్, అమెరికా)
మౌలానా వహిదుద్దీన్ ఖాన్(ఆధ్యాత్మికత)
బీబీ లాల్(ఆర్కియాలజీ)
సుదర్మన్ సాహూ(ఆర్ట్)
తాజావార్తలు
- ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వామ్యులే : మంత్రి జగదీష్ రెడ్డి
- భారత సాంప్రదాయాల గుర్తింపుకు లౌకికవాద ముప్పు: యోగి
- వ్యవసాయ చట్టాలపై నిరసన హోరు : హర్యానా రైతు బలవన్మరణం!
- రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
- 10 కోట్లతో అయోధ్యలో కర్నాటక గెస్ట్హౌజ్
- భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉంది : హోంమంత్రి
- ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్ కార్నివాల్ ప్రారంభం..బంపర్ ఆఫర్లు
- మధ్యాహ్న భోజన మహిళా కార్మికులకు సన్మానం
- మమతపై పోటీకి సై.. 12న సువేందు నామినేషన్
- రేపటి నుంచి పూర్తిస్థాయిలో రాజ్యసభ సమావేశాలు
MOST READ
TRENDING