National
- Jan 17, 2021 , 10:40:20
VIDEOS
కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్షా

బెంగళూరు : కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం కర్నాటకలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, బాగల్కోట్ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ (జేఎన్ఎంసీ) మైదానంలో జరిగే బహిరంగ ర్యాలీలో ప్రసంగించనున్నారు. జిల్లాలోని కరకల్మట్టి గ్రామంలో ఉదయం కేదార్నాథ్ షుగర్, ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇథనాల్ ప్రాజెక్ట్తో పాటు కేఎల్ఈ హాస్పిటల్ అడ్వాన్డ్స్ సిములేషన్ సెంటర్ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం బెలగావిలోని జేఎన్ఎంసీ మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. రెండు రోజుల పర్యటనలో శనివారం అమిత్షా శివమొగ్గలోని భద్రావతి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సెంటర్కు శంకుస్థాపన చేశారు.
తాజావార్తలు
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు
- చిరు కోసం కథలు రెడీ చేస్తున్న ఇద్దరు యంగ్ డైరెక్టర్స్
- మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దంపతులకు కొవిడ్ టీకా
- 'నాంది' రెండు వారాల కలెక్షన్లు ఎంతంటే..
- త్వరలో జియో లాప్టాప్.. చౌకగానే?!
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఏసీబీ వలలో మన్నెగూడ సర్పంచ్
- మాస్కులు లేనివారి నుండి డబ్బులు వసూలు.. నకిలీ పోలీసు అరెస్టు
- 30 రోజుల్లో 2 సినిమాలు రిలీజ్ చేయడమెలా..?
MOST READ
TRENDING