రూ.10 కోట్ల విలువైన కలప పట్టివేత

మణిపూర్ : మణిపూర్ రాష్ట్రంలో ఉక్రూల్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 కోట్ల విలువైన కలపను అస్సాం రైఫిల్స్ ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. కొందరు ట్రక్కుల్లో అక్రమంగా తరలిస్తున్న కలపను కోషు గ్రామం శివారులో గుర్తించి పట్టుకున్నారు. ఇంత మొత్తంలో కలపను ఎక్కడికి తరలిస్తున్నది తెలియ రాలేదు. సీజ్ చేసిన వాహనాలను, కలపను పోలీసులకు అప్పగించారు. పోలీసులు డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Manipur: Assam Rifles foiled an attempt to smuggle timber worth over Rs 10 crores in the Ukhrul District, on Nov 29.
— ANI (@ANI) November 30, 2020
Acting on a tip, an operation was launched which led to the interception of a column of trucks carrying the smuggled timber near Koshu village. pic.twitter.com/hALjsYtL8e
తాజావార్తలు
- రామునిపట్ల వద్ద రెండు బైక్లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
- తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి