తన పాటలతో ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ప్రముఖ రాయలసీమ జానపద గాయకుడు పెంచల్దాస్. ఈ రైటర్ కమ్ సింగర్ రాసి పాడిన పాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ పాపులర్ సింగర్ ఎస్ ఎస్ థమన్ సంగీత సారథ్యంలో ఓ పాటను రాస్తున్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా..? పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్.
పెంచల్ దాస్ రాస్తున్న పాట సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుందని ధీమాగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ షురూ కాగా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో నిలిచిపోయింది. జులై-ఆగస్టులో తిరిగి షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతోంది డైరెక్టర్ సాగర్ చంద్ర అండ్ టీం.
ఇవి కూడా చదవండి..
ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలు పెట్టిన రామ్ చరణ్.. పిక్ వైరల్
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Recommended Content by ntnews.com