National
- Dec 20, 2020 , 02:02:50
ఆరెస్సెస్ సీనియర్ నేత ఎంజీ వైద్య మృతి

నాగ్పూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సిద్దాంతకర్త, ఆ సంస్థ తొలి అధికార ప్రతినిధి మాధవ్ గోవింద్ వైద్య (97)శనివారం కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న ఆయన.. కొద్ది రోజుల కిందట తిరిగి అస్వస్థతకు గురయ్యారు. నాగ్పూర్లోని ఒక ప్రైవేటు దవాఖానాలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతి పట్ల ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సంతాపం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- మీటర్లు రిపేర్లు ఉంటే బాగు చేసుకోవాలి..
- శిల్పారామంలో సంక్రాంతి సందడి
- వారం పాటు ఖైరతాబాద్ రైల్వే గేటు మూసివేత
- వైభవంగా మల్లన్న స్వామి ఉత్సవాలు
- వైభవంగా గోదాదేవి కల్యాణం
- టీకాకు సన్నద్ధం
- వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలి
- లక్ష్మీనరసింహ స్వామికి పట్టు వస్ర్తాలు
- హెచ్సీఎల్లో 20 వేల ఉద్యోగాలు
- హైదరాబాద్-షికాగో నాన్స్టాప్
MOST READ
TRENDING