National
- Jan 13, 2021 , 22:02:12
తమిళనాడులో మోహన్ భగవత్ పర్యటన

చెన్నై: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తమిళనాడుకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన ఆయన గురువారం చెన్నైలోని మూలకాడై సమీపంలో సామూహిక పొంగల్ వేడుకల్లో పాల్గొంటారు. తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రెండు రోజుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది.
తాజావార్తలు
- సగం ఉడికిన గుడ్లు తినకండి..
- మావాడు లెజెండ్ అవుతాడు: సుందర్ తండ్రి
- 'తాండవ్' వెబ్ సిరీస్కు వ్యతిరేఖంగా గాడిదలతో నిరసన
- కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్.. వైరల్గా మారిన ఫొటోలు
- మంత్రిపై లైంగిక దాడి ఆరోపణలు.. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న మహిళ
- UPI యూజర్లకు గమనిక.. ఆ టైమ్లో పేమెంట్స్ చేయొద్దు
- టోక్యో ఒలింపిక్స్ రద్దు.. జపాన్ ప్రభుత్వ నిర్ణయం!
- ఎఫ్బీ డేటా చోరీ.. కేంబ్రిడ్జ్ అనలిటికాపై సీబీఐ కేసు
- రెండోదశలో జర్నలిస్టులకూ కరోనా టీకా!
- పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదం.. లక్ష్య టీజర్
MOST READ
TRENDING