పట్నా: కరోనా మహమ్మారి దేశమంతా విలయతాండవం చేస్తున్నది. రోజూ భారీసంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలా కరోనా కాటుకు బలవుతున్న వాళ్లలో సామాన్యులే కాదు పలువురు ప్రముఖులు కూడా ఉంటున్నారు. తాజాగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్కుమార్ సింగ్ కూడా కరోనా కాటుకు బలయ్యారు. ఇటీవల కరోనా బారినపడ్డ అరుణ్కుమార్ సింగ్ పట్నాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం కన్నుమూశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
కరోనా సోకి తీహార్ జైల్లో నలుగురు ఖైదీలు మృతి
పీఎం కేర్స్ కొవిడ్ ఆస్పత్రికి 57 మంది సభ్యుల నేవీ వైద్య బృందం
మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు పొడిగింపు
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
ఆసిఫాబాద్లో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
నెట్టుంటే.. నట్టింట్లోనే వైద్యం
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం