హైదరాబాద్ : రాష్ర్ట వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు హాజరయ్యారు. కరోనా పరిస్థితులు, ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతంతో పాటు ఇతర అంశాలపై సీఎం అధికారులతో చర్చిస్తున్నారు.