ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది బాలీవుడ్ నటి కంగనారనౌత్. ఇప్పటివరకు నటిగా సిల్వర్ స్క్రీన్ పై అలరించిన కంగనా..ఇక నుంచి నిర్మాణ రంగంలో కూడా బిజీగా కానుంది. కంగనా మణికర్ణిక ఫిలిమ్స్ పేరుతో బ్యానర్ స్థాపించింది. అయితే కంగనా మెయిన్ స్ట్రీమ్ సినిమా కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్ లో సినిమాలు చేసేందుకు రెడీ అయింది.
అంతేకాదు మొదటి ప్రాజెక్టు టికు వెడ్స్ షెరు ను ప్రకటించింది. అంతా కొత్త నటీనటులతో ఈ సినిమా ఉండబోతుంది. మణికర్ణిక ఫిలిమ్స్ లోగోను లాంచ్ చేయడంతోపాటు డిజిటల్ ప్లాట్ఫామ్లో తొలి ప్రాజెక్టు లవ్స్టోరీ టికు వెడ్స్ షెరు ప్రకటిస్తున్నాం. మీ ఆశీస్సులు కావాలి అని కంగనా ట్వీట్ చేసింది. కంగనా కొత్త వారికి అవకాశమిస్తూ నిర్మాతగా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు ఆమె అభిమాను లు.
ఇవి కూడా చదవండి..
సరికొత్త టైటిల్తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…