National
- Jan 26, 2021 , 15:02:22
VIDEOS
అన్నింటికీ హింస పరిష్కారం కాదు : రాహుల్ గాంధీ

హైదరాబాద్: దేశ ప్రయోజనాల దృష్ట్యా.. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ప్రధాని మోదీని కోరారు. ట్విట్టర్లో రియాక్ట్ అయిన రాహుల్.. హింసతో సమస్యను పరిష్కరించలేమని అన్నారు. ఎవరికి గాయమైనా అది దేశానికే నష్టమని రాహుల్ అన్నారు. దేశ హితం కోసం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేత ప్రధాని మోదీని కోరారు.
తాజావార్తలు
- కమల్ను కలుసుకున్న శృతి.. వైరలైన ఫొటోలు
- ఎగుమతుల్లో మారుతి మరో మైల్స్టోన్.. అదేంటంటే..
- తొలితరం ఉద్యమకారుడికి మంత్రి ఈటల, ఎమ్మెల్సీ కవిత పరామర్శ
- అసోంలో బీజేపీకి షాక్.. కూటమి నుంచి వైదొలగిన బీపీఎఫ్
- లారీ దగ్ధం.. తప్పిన ప్రమాదం
- పార్టీని మనం కాపాడితే పార్టీ మనల్ని కాపాడుతుంది: మంత్రులు
- పని చేసే పార్టీని, వ్యక్తులను గెలిపించుకోవాలి
- బుల్లెట్ 350 మరింత కాస్ట్లీ.. మరోసారి ధర పెంచిన ఎన్ఫీల్డ్
- మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
- వీడియో : యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం
MOST READ
TRENDING