National
- Dec 19, 2020 , 19:03:36
అనాలోచిత లాక్డౌన్ వల్లే అనర్థం: రాహుల్గాంధీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కోటి మార్కును దాటడానికి కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలే కారణమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రణాళిక లేని లాక్డౌన్తో కరోనాపై యుద్ధంలో విజయం మోదీ ప్రభుత్వం సాధించలేకపోయిందని, ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిందని రాహుల్ మండిపడ్డారు. లాక్డౌన్తో 21 రోజుల్లో కరోనాపై విజయం సాధించవచ్చని మోదీ చెప్పారని, కానీ దాదాపు తొమ్మది నెలలైనా వైరస్ ప్రభావం తగ్గలేదని ఆయన ఎద్దేవా చేశారు. కోటి కరోనా కేసులు, 1.5 లక్షల మరణాలతో దేశంలో ప్రజల జీవితాలు ధ్వంసమయ్యాయని విరుచుకుపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
- హైదరాబాద్-చికాగో నాన్స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం
MOST READ
TRENDING