National
- Jan 24, 2021 , 12:10:51
VIDEOS
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. పన్నుల వసూళ్లలో ప్రభుత్వం బిజీ : రాహుల్

న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతుంటే.. మోదీ ప్రభుత్వం పన్నుల వసూళ్లలో బిజీగా ఉందని కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగు సార్లు పెరగ్గా.. దేశంలో రికార్డు స్థాయికి ఇంధన ధరలు చేరిన క్రమంలో ఆదివారం ఆయన కేంద్రంపై ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. జీడీపీ, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల్లో మోదీజీ విపరీతమైన వృద్ధిని సాధించారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో పెట్రల్ ధర లీటర్కు రూ.85.70కి, ముంబైలో రూ.92.28కి చేరింది. దేశ రాజధాని డీజిల్ లీటర్కు రూ.75.88కు చేరగా.. ముంబైలో రూ.82.66కు చేరింది.
తాజావార్తలు
- పట్టభద్రులూ ఆలోచించి ఓటు వేయండి : మంత్రి నిరంజన్రెడ్డి
- బెంగాల్ పోరు : తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ప్రముఖ నటి
- 13 అడుగుల భారీ కొండచిలువ..!
- ఇక 24 గంటలూ కరోనా వ్యాక్సినేషన్
- నాగ్ అశ్విన్ కాలేజ్ ఈవెంట్ లో నన్ను చూశాడు: ఫరియా
- ఈఎస్ఐలో 6552 యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులు
- ఎంజీఆర్ రూట్లో కమల్ హాసన్.. ఆ స్థానం నుంచే పోటీ !
- సౌదీ అరేబియాలో ప్రారంభమైన ‘వార్ఫేర్’
- బీజింగ్కు చెక్ : డ్రాగన్ పెట్టుబడి ప్రతిపాదనలపై ఆచితూచి నిర్ణయం!
- బ్రెజిల్లో ఒక్కరోజే 1641 కరోనా మరణాలు
MOST READ
TRENDING