ఢిల్లీ వరకు రివర్స్లో ట్రాక్టర్ నడిపిన రైతు

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో లక్షలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో పాల్గొనేందుకు పంజాబ్, హర్యానాతోపాటు ఢిల్లీ పరిసర రాష్ట్రాల నుంచి రైతులు తమ ట్రాక్టర్లతో దేశ రాజధానికి బయలుదేరుతున్నారు.
కాగా, పంజాబ్కు చెందిన ఓ రైతు వినూత్నంగా పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు ట్రాక్టర్ను రివర్స్ గేర్లో నడిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ప్రధాని మోదీ ఇదే విధంగా వెనక్కి తీసుకోవాలని ఆ రైతు డిమాండ్ చేశారు. రైతుల సందేశాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకే పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు ట్రాక్టర్ను రివర్స్లో నడిపినట్లు తెలిపారు.
కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండిA farmer drove his tractor from Punjab to Delhi in reverse gear.
— Tractor2ਟਵਿੱਟਰ (@Tractor2twitr) January 24, 2021
He said @narendramodi should also reverse (repeal) the anti-farmer laws.#BharatKaregaDelhiKooch pic.twitter.com/a0ESH9Zt9y
తాజావార్తలు
- క్రికెట్కు యూసుఫ్ పఠాన్ గుడ్బై
- మిషన్ భగీరథ భేష్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
- ఆన్లైన్లోనే నామినేషన్లు వేయొచ్చు!
- భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..వీడియో
- పంజాబ్లో కనిపించిన యూఎఫ్వో.. వీడియో వైరల్
- గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి
- ఫైజర్ వ్యాక్సిన్ సింగిల్ డోస్తో వైరస్ సంక్రమణకు చెక్!
- ఐదు రాష్ట్రాల ఎన్నికలు: గంటసేపు పొలింగ్ పొడిగింపు
- సీఆర్పీఎఫ్ జవాన్లకు సైనిక హెలికాప్టర్ సదుపాయం
- ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలి..