National
- Jan 14, 2021 , 14:01:03
జనవరి 31న పల్స్ పోలియో

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కారణంగా వాయిదా వేసిన నేషనల్ ఇమ్యునైజేషన్ డే (పల్స్ పోలియో)ను జనవరి 31న నిర్వహించనున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. నిజానికి వచ్చే ఆదివారమే ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ నెల 16న (శనివారం) దేశవ్యాప్తంగా తొలి దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాత పోలియో వ్యాక్సినేషన్ లేదా పోలియా రవివార్ కార్యక్రమాన్ని జనవరి 31కి వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య శాక ఒక ప్రకటనలో తెలిపింది.
తాజావార్తలు
- వేరుశనగ క్వింటాల్ @ రూ.7,712
- లైంగిక దాడి కేసులో వ్యక్తి 27 ఏళ్లు జీవిత ఖైదు
- ఈ 31లోపు అర్హులైన అందరికీ పదోన్నతులు : వి. శ్రీనివాస్ గౌడ్
- మీరారాజ్పుత్ హొయలు చూడతరమా..!
- ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం
- ముందే కరోనా కట్టడిలో చైనా ఫెయిల్!
- కుల్సుంపురాలో బాలిక అదృశ్యం
- మధ్యప్రదేశ్లో ‘తాండవ్’పై బ్యాన్ విధిస్తాం
- బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
- ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు
MOST READ
TRENDING