National
- Jan 13, 2021 , 15:02:16
మూడు సాగు చట్టాల కాపీలను తగులబెట్టిన రైతులు

న్యూఢిల్లీ: మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన కాపీలను రైతులు తగలబెట్టారు. ఢిల్లీలోని సింఘ్రూ బోర్డర్ వద్ద దీక్ష చేస్తున్న రైతులు ఆ కాపీలకు నిప్పుపెట్టారు. వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలంటూ వాళ్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోహ్రీ పండుగ రోజున రైతులు వ్యవసాయ కాపీలకు మంట పెట్టారు. ఈ రోజునే భోగి మంటలు వేసే సాంప్రదాయం ఉన్నది. అయితే రైతు చట్టాల కాపీలను తగులబెట్టి .. లోహ్రీ వేడుకలను సెలబ్రేట్ చేసుకోనున్నట్లు మన్జీత్ సింగ్ రాయి తెలిపారు.
తాజావార్తలు
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు
- సంక్రాంతి హిట్పై కన్నేసిన సోనూసూద్..?
- ఫిబ్రవరి 19న తిరుమలలో రథసప్తమి
- చిరంజీవిని చూసే అన్నీ నేర్చుకున్నా: హీరో రోహిత్
- జనం మెచ్చిన గళం గోరటి వెంకన్నది
- శెభాష్...సిరాజ్: మంత్రి కేటీఆర్
- త్వరలో కామన్ మొబిలిటీ కార్డు: హైద్రాబాదీలకు ఫుల్ జాయ్
- ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
MOST READ
TRENDING