National
- Dec 19, 2020 , 01:40:46
ఓఎల్ఎక్స్లో అమ్మకానికిప్రధాని మోదీ ఆఫీస్

వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న ప్రధాని మోదీ కార్యాలయాన్ని కొందరు ఆకతాయిలు ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టారు. జవహర్నగర్లో ఉన్న ఈ కార్యాలయాన్ని ఫొటో తీసిన నిందితులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టు దానికి ట్యాగ్ తగిలించి ఓఎల్ఎక్స్లో పోస్టు చేశారు. దీంతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
- యాదాద్రి పనుల్లో వేగం పెంచాలి
- పూదోటల కిసాన్!
- హింస.. వారి కుట్రే
- రైతులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండను నిరసించాలి
- పక్కా ప్రణాళికతో పట్టణాభివృద్ధి
- ప్రగతి పథంలో నూతన మున్సిపాలిటీ
- టీఆర్ఎస్ యూత్ మడిపల్లి అధ్యక్షుడిగా ప్రకాశ్గౌడ్
- పండ్ల మార్కెట్లో బినామీల దందా
- రోదసి టికెట్.. 400 కోట్లు!
- నేరుగా తాకలేదని వదిలేయలేం!
MOST READ
TRENDING