National
- Jan 23, 2021 , 01:10:29
VIDEOS
టీకాలపై రాజకీయాలొద్దు: మోదీ

న్యూఢిల్లీ: కరోనా టీకాలపై రాజకీయం చేస్తూ, ప్రజల్లో భయాలను కలిగించేందుకు ప్రయత్నిస్తున్నవారిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు. శాస్త్రవేత్తల సూచనల మేరకే టీకాలకు అనుమతి ఇచ్చినట్టు స్పష్టంచేశారు. కొవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేయడంపై వస్తున్న విమర్శల మీద ఆయన ఈ మేరకు పరోక్షంగా స్పందించారు. ‘ఆత్మనిర్భర్ భారత్' స్ఫూర్తి ప్రజల రోజువారీ జీవితాల్లో భాగమై పోయిందని మోదీ అన్నారు. యువకులతో కూడిన భారత జట్టు బలమైన ఆస్ట్రేలియా జట్టుపై చార్రితక విజయాన్ని నమోదు చేయటాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.
తాజావార్తలు
- అలవాటైన నడకతో అవార్డుల పంట
- పెట్రోల్ బంకుల్లో కల్తీని సహించం
- పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే .. భారీ మూల్యం తప్పదు!
- ఉత్సాహంగాకదన రంగంలోకి..
- నగర దారులు వాహన బారులు
- పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం
- పేదలకు అండగా ప్రభుత్వం
- ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం
- సభ్యత్వ నమోదులో సైనికుడిలా పనిచేయాలి
- సెట్విన్ కేంద్రాల్లో ప్రతిభా పోటీలు
MOST READ
TRENDING