National
- Jan 26, 2021 , 10:04:44
VIDEOS
మోదీ తలపాగ.. ఇదీ ప్రత్యేకత

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇవాళ ప్రత్యేక పగిడీ ధరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన కొత్త లుక్లో కనిపించారు. తలకు ఎర్రటి తలపాగ పెట్టుకున్నారు. నేషనల్ వార్ మెమోరియల్కు వచ్చిన సమయంలో ఆయన ఈ పగిడీలో దర్శనమిచ్చారు. గుజరాత్లోని జామ్నగర్కు.. మోదీ ధరించిన పగిడీకి ప్రత్యేక సంబంధం ఉన్నది. జామ్నగర్కు చెందిన రాజ కుటుంబీకులు ఈ తలపాగను మోదీకి బహూకరించారు. ప్రత్యేక వేషధారణతో ఆకట్టుకునే ప్రధాని ఇవాళ కూడా ఈ స్పెషల్ డ్రెస్సులో దర్శనమిచ్చారు.
తాజావార్తలు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య
- బెజ్జూర్లో పెద్దపులి కలకలం
- అక్షర్తో పాండ్యా ఇంటర్వ్యూ.. కోహ్లీ ఏం చేశాడో చూడండి
- సీపీఐ సీనియర్ నేత పాండియన్ కన్నుమూత
- నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం..!
- ఐదు రాష్ట్రాల్లో నేడు మోగనున్న ఎన్నికల నగారా..!
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీస్
- బెంగాల్లో స్మృతి ఇరానీ రోడ్ షో..!
MOST READ
TRENDING