National
- Jan 20, 2021 , 12:42:01
VIDEOS
ఇండ్ల నిర్మాణం కోసం రూ.2,691 కోట్లు విడుదల చేసిన ప్రధాని

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో పేదల ఇండ్ల నిర్మాణం కోసం ప్రధాని నరేంద్రమోదీ రూ.2,691 కోట్ల నిధులను విడుదల చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) పథకం కింద పేదల ఇండ్లు నిర్మించుకోవడానికి ఈ నిధులను అందజేయనున్నారు. తాజా నిధులతో ఉత్తరప్రదేశ్లోని 6.1 లక్షల మంది పేదలు లబ్ధిపొందనున్నారని అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సమక్షంలో లక్నోలో జరిగిన సమావేశంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని నిధులను విడుదల చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బ్లాక్ డ్రెస్లో రాశీ ఖన్నా గ్లామర్ షో అదిరింది...!
- ‘మోదీ ఫొటోలను తొలగించండి’
- బిల్డింగ్పై నుండి కింద పడ్డ నటుడు.. ఆసుపత్రికి తరలింపు
- శ్రీగిరులకు బ్రహ్మోత్సవ శోభ.. నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
- ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ పిక్ లీక్..!
- రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
- ఆశపెట్టి.. దోచేస్తారు
- గేమ్ ఓవర్.. గ్రూప్ డిలీట్
- ఒంటరి మహిళలు.. ఒంటిపై నగలే టార్గెట్
- 04-03-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
MOST READ
TRENDING