National
- Dec 19, 2020 , 12:56:38
'శ్రీ గురు తేఘ్ బహదూర్ జీ'కి ప్రదాని మోడీ నివాళులు

ఢిల్లీ :గురు తేఘ్ బహదూర్ ‘షాహీది దివాస్’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా నివాళులు అర్పించారు. సమాజానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. 1621 లో జన్మించిన తొమ్మిదవ గురువు గురు తేఘ్ బహదూర్ సామాజిక సేవకు అంకితమయ్యారు. 1675 లో ఆయన ఢిల్లీలో కన్నుమూశారు. "శ్రీ గురు తేఘ్ బహదూర్ జీ జీవితం ధైర్యం, కరుణకు నిదర్శనం. న్యాయంతో కూడిన సంపూర్ణ సమాజం కోసం ఆయన ఆరాటాన్నిగుర్తు చేసుకుంటూ, శ్రీ గురు తేఘ్ బహదూర్ జీ బలిదానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా"అంటూ ' మోడీ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి... వేగం పుంజుకోనున్నభారత ఆర్థికవ్యవస్థ...
పెరిగిన పసిడి ధరలు... ఎంతంటే..?
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
తాజావార్తలు
- రామ మందిరానికి వజ్రాల వ్యాపారుల రూ.17 కోట్ల విరాళాలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయావతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
MOST READ
TRENDING