మహబూబాబాద్ : జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. కొత్తగూడ మండలం కార్లయి, గడ్డిగూడ గ్రామాల్లో వడగండ్ల వానతో పంట నష్టం వాటిళ్లింది. ఇప్పటికే వరి కోతకు వచ్చి ఉండటంతో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అన్నదాతలకు కడగండ్లను మిగిల్చింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టం వాటిళ్లిందని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గురువారం గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రాణం పోసిన దవాఖానలో.. మొక్కను నాటిన మహిళ
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేయండి
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలు