National
- Jul 05, 2020 , 02:45:36
తల్లి ప్రాణం కోసం తల్లడిల్లాడు!
హర్దోయీ: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని దవాఖానకు తీసుకెళ్లాడు. తలుపు మూసి ఉంది. అక్కడ ఎవరూ లేరు. తల్లిని నేలపై పడుకోబెట్టాడు. ఎవరైనా ఉన్నారా.. అని పలుమార్లు గట్టిగా పిలిచాడు. స్పందన లేదు. ఏమీ చేయలేని నిస్సహాయత. అటూ.. ఇటూ తిరిగాడు. దవాఖాన కిటికీ అద్దాలు పగులగొట్టాడు. అది చూసి ఎవరైనా వస్తారేమోనన్న ఆశ అతనిది. ఎవరూ రాలేదు. వైద్యం అందక కండ్లముందే తల్లి చనిపోయింది. హృదయాన్ని ద్రవింపజేసే ఈ ఘటన యూపీలోని హర్దోయిలో జరిగింది. తల్లి మృతదేహం పక్కన కూర్చొని ఆ కుమారుడు గుండలవిసేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.
తాజావార్తలు
- ౩ నెలలుగా ముంబైలోనే పూరీ
- హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్ 6 బైక్ లాంచ్
- చైనా మరో ఎత్తుగడ.. భారత కంపెనీల్లో వాటాల హస్తగతానికి కుట్ర
- అరుణాచల్లో రెండో కరోనా మరణం
- వందల డ్రోన్లతో ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతలు : వీడియో వైరల్
- రష్యాలో 24గంటల్లో 6,368 కరోనా కేసులు
- భూ అయస్కాంత క్షేత్రంలో భారీ మార్పు!
- ట్రాన్స్ జెండర్ కు కరోనా.. ఆస్పత్రిలో ప్రత్యేక బెడ్లు
- బెంగళూర్లో పోలీసులపై కరోనా పంజా
- రజినీకాంత్ ఆంథెమ్ ను హిట్ చేసినందుకు ధన్యవాదాలు
MOST READ
TRENDING



