National
- Jan 14, 2021 , 01:39:09
సైన్యం కోసం స్వదేశీ పిస్టల్

న్యూఢిల్లీ: భారత సైన్యం కోసం తొలిసారిగా దేశీయంగా అధునాతన మెషిన్ పిస్టల్ ‘ఏఎస్ఎమ్ఐ’ని అభివృద్ధి చేసినట్టు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం బలగాలు వినియోగిస్తున్న 9ఎంఎం పిస్టళ్ల స్థానంలో వీటిని వాడుతారు. ఆర్మీ ఆవిష్కరణల ప్రదర్శన కార్యక్రమంలో బుధవారం ఈ పిస్టల్ను ప్రదర్శించారు. దీని రేంజ్ 100 మీటర్లు. మరోవైపు, మానవ రహిత వాహనాల (యూఏవీ) కోసం రూపొందించిన ‘రిట్రాక్టబుల్ ల్యాండ్ గేర్ వ్యవస్థలను ఆదివారం నౌకాదళానికి అప్పగించారు.
తాజావార్తలు
- ఐటీ రిటర్న్ ఇంకా పొందలేదా..? ఇలా చేయండి..
- బాలిక బలవన్మరణం
- ఉగాది నాటికి గ్రేటర్ వరంగల్వాసుల ఇంటింటికి మంచినీరు
- గంగూలీ చెకప్ కోసమే వచ్చారు: అపోలో
- 13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు
- ‘ఎన్నికల విధులకు భంగం కలిగిస్తే కోర్టుకు వెళ్తాం’
- కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డెంటిస్ట్కు అస్వస్థత
- ట్రాక్టర్ ర్యాలీ: 550 ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్!
- వరుణ్, నటాషా వెడ్డింగ్ : తాజా ఫోటోలు వైరల్
- వంటిమామిడి మార్కెట్యార్డును సందర్శించిన సీఎం కేసీఆర్
MOST READ
TRENDING