National
- Jan 07, 2021 , 01:42:57
రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ: దాదాపు నెలరోజుల విరామం తర్వాత చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచాయి. బుధవారం లీటర్ పెట్రోల్ ధర 26 పైసలు, డీజిల్ ధర 25 పైసల చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.97, డీజిల్ రేటు రూ.74.12కు చేరుకొన్నది. తాజా ధరల పెంపుతో పెట్రోల్ రేట్లు రికార్డు సృష్టించాయి. 2018 అక్టోబర్ 4న పెట్రోల్ రేట్ రూ. 84, డీజిల్ రేటు రూ. 75.45గా ఉన్నాయి. దేశచరిత్రలో పెట్రో రేట్లలో ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా, తాజా రేట్లు రెండో స్థానంలో నిలిచాయి.
తాజావార్తలు
- ఫ్యూచర్పై హీరో ‘ఐ’.. త్వరలో విద్యుత్ కారు
- సీడీకె గ్లోబల్ వర్ట్యువల్ కన్వర్జెన్స్ -2021
- కరోనా క్రైసిస్ ఉన్నా.. స్టార్టప్లు భేష్!!
- బంద్ కానున్న గూగుల్ డ్యుయో సేవలు..?
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
MOST READ
TRENDING