National
- Dec 19, 2020 , 09:35:37
దుండిగల్ ఐఏఎఫ్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్

హైదరాబాద్ : దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ పరేడ్కు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న కెడేట్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ముగిసిన అనంతరం అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పలు నగరాల్లోని ఏయిర్ ఫోర్స్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. యాలంక ఏయిర్ ఫోర్స్ అకాడమీలో పైలెట్ కేడేట్లు శిక్షణ పూర్తి చేయనున్నారు.
Telangana: Combined Graduation Parade at Airforce Academy in Dundigal, goes on in Hyderabad with Defence Minister Rajnath Singh in attendance
— ANI (@ANI) December 19, 2020
Visuals from the parade ceremony pic.twitter.com/BPvVyMHcu5
తాజావార్తలు
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్కు ఎఫ్టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
- ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?
- తమిళ సంస్కృతి ప్రధాని మోదీకి తెలియదు: రాహుల్
MOST READ
TRENDING