National
- Dec 18, 2020 , 16:51:11
పాక్ యుద్ధ నౌకను పసిగట్టిన భారత్

న్యూఢిల్లీ: పాకిస్థాన్కు చెందిన ఒక యుద్ధ నౌకను భారత్ పసిగట్టింది. పాకిస్థాన్ నేవీకి చెందిన కొర్వెట్టి పీఎన్ఎస్ టబుక్ కదలికలను ట్రాక్ చేసింది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో మోహరించిన భారత నావికాదళానికి చెందిన యుద్ధ నౌక దీనిని గుర్తించింది. పీఎన్ఎస్ టబుక్ యుద్ధ నౌకను రొమేనియా నుండి పాకిస్థాన్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ నౌక రొమేనియా నుంచి పాకిస్థాన్కు ప్రయాణమవుతుండగా భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక దాని కదలికలను ట్రాక్ చేసింది. భారత నేవీ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజావార్తలు
- స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
- కరోనా టీకాలు స్వీకరించిన భూటాన్ ప్రధాని
- క్రికెట్ ఫ్యాన్స్కు బీసీసీఐ గుడ్ న్యూస్!
- కమలా హ్యారిస్ సొంతూరులో వేడుకలు
- చిరు 'లూసిఫర్' రీమేక్ మొదలైంది..వీడియో
- బెంగాల్లో సీఎం మమతకు మరో షాక్
- ప్రభుత్వ ఉద్యోగులకు మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్
- పేదలకు కొండంత అండ కల్యాణ లక్ష్మి
- శశికళకు అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు
- అతని మృతికి వ్యాక్సిన్తో సంబంధం లేదు : ఆరోగ్య శాఖ
MOST READ
TRENDING