National
- Jan 23, 2021 , 01:48:50
VIDEOS
సీరం అగ్ని ప్రమాదంలో వెయ్యి కోట్ల నష్టం

పుణె: అగ్ని ప్రమాదంలో తమకు రూ. 1000 కోట్లపైనే నష్టం వాటిల్లిందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) వెల్లడించింది. రోటావైరస్, బీసీజీ టీకాలను ఉత్పత్తి చేసే చోట ప్రమాదం సంభవించిందని సంస్థ సీఈవో అదర్ పూనావాలా చెప్పారు. ప్రమాద స్థలాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని, ఇది నిజంగా ప్రమాదమా లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
- బెజ్జూర్లో పెద్దపులి కలకలం
- అక్షర్తో పాండ్యా ఇంటర్వ్యూ.. కోహ్లీ ఏం చేశాడో చూడండి
- సీపీఐ సీనియర్ నేత పాండియన్ కన్నుమూత
- నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం..!
- ఐదు రాష్ట్రాల్లో నేడు మోగనున్న ఎన్నికల నగారా..!
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీస్
- బెంగాల్లో స్మృతి ఇరానీ రోడ్ షో..!
- చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ 75 నిమిషాల సంభాషణ
- గజకేసరిగా యష్ ..సాయంత్రం చిత్ర టీజర్ విడుదల
- రెండు తలల దూడకు జన్మనిచ్చిన బర్రె.. ఎక్కడో తెలుసా?
MOST READ
TRENDING