National
- Dec 31, 2020 , 01:52:03
ఒడియా సంగీత దిగ్గజం శంతను మహాపాత్ర కన్నుమూత

భువనేశ్వర్: ఒడియా సంగీత దిగ్గజం శంతను మహాపాత్ర (84) కన్నుమూశారు. నిమోనియాతోపాటు ఇతర వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శంతను మృతిపట్ల ఒడిశా గవర్నర్ గణేశ్ లాల్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంగీత రంగానికి మహాపాత్ర దాదాపు ఆరు దశాబ్దాల పాటు సేవలు అందించారు. ఒడియాలో ‘కోణార్క్ గాథ’ పేరిట తొలి ఆధునిక జానపద గేయగాథను రూపొందించారు.
తాజావార్తలు
- ఫిబ్రవరి 2న సీబీఎస్ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్
- 11 నెలలు..50 దేశాలు..70,000 కిలోమీటర్లు
- హెచ్1-బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
- 20 నిమిషాలు..కోటి రెమ్యునరేషన్..!
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్లను ఆపేయండి..
- ‘టాయ్ ట్రైన్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
- అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం
- త్వరలోనే నిరుద్యోగ భృతి : మంత్రి కేటీఆర్
- నిమ్మగడ్డ బెదిరింపులకు భయపడేది లేదు: మంత్రి పెద్దిరెడ్డి
- దేశంలో 165కు చేరిన కొత్త రకం కరోనా కేసులు
MOST READ
TRENDING