నాగ్పూర్: దేశంలో ఒకవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా, మరోవైపు కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అంతే వేగంగా సాగుతున్నది. జనం టీకాల కోసం వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర బారులు తీరుతున్నారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు కూడా టీకాలు తీసుకుంటున్నారు. తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొవిడ్ టీకా రెండో డోసు కూడా వేసుకున్నారు. నాగ్పూర్లోని ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు టీకా వేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఉత్తరాఖండ్లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..