గువాహటి: కరోనా పాజిటవ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో దేశంలో నైట్ కర్ఫ్యూలు, కంప్లీట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధించే రాష్ట్రాల సంఖ్య పెరిగిపోతున్నది. తాజాగా ఈశాన్య రాష్ట్రం అసోం కూడా ఆ జాబితాలో చేరింది. అసోంలో మే 1వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని, ఈ కర్ఫ్యూ తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, అత్యవసర సేవలకు సంబంధించిన వైద్యులు, వైద్య సిబ్బంది, ఫార్మా సిబ్బందికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా జ్యుడీషియల్ సేవలకు సంబంధించిన సిబ్బందికి, మీడియా సిబ్బందికి కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపును ఇచ్చింది. అయతే వారంతా విధిగా తమ సంస్థలు మంజూరు చేసిన గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుందని పేర్కొన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో
ఆస్పత్రిలో గొడవ.. డాక్టర్ను చెంపదెబ్బ కొట్టిన నర్సు, నర్సుపై డాక్టర్ దాడి.. వీడియో
యూకే నుంచి భారత్కు ప్రాణాధార వైద్య సామాగ్రి: కేంద్రం
క్యాన్సర్ రోగులు టీకా వేసుకోవచ్చు
25 మిలియన్ల ప్రేమను పొందిన లాహే లాహే సాంగ్
కరోనా వేళ భారత్కు బాసటగా నిలిచిన ఫ్రాన్స్, కువైట్
పదిమందిలో కలవొద్దు.. బాతఖానీ పెట్టొద్దు..