National
- Jan 14, 2021 , 01:32:18
రేపటి నుంచే కొత్త పార్లమెంటు నిర్మాణం!

న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంటు భవనం నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభం కాబోతున్నాయని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ‘కొత్త పార్లమెంటు నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించమని నిర్మాణ సంస్థ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కోరింది’ అని పేర్కొన్నాయి. రూ.971 కోట్ల విలువైన కొత్త పార్లమెంటు భవన నిర్మాణ కాంట్రాక్టు టాటా ప్రాజెక్ట్సుకు దక్కడం తెలిసిందే.
తాజావార్తలు
- బ్లడ్లో హై ఒమెగా-3 ఫ్యాట్తో నో కొవిడ్ రిస్క్
- తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!
- 'చెరుకు రసం' వల్ల ఎన్నో లాభాలు..
- ‘ఓటిటి’ కాలం మొదలైనట్టేనా..?
- ఐటీ రిటర్న్ ఇంకా పొందలేదా..? ఇలా చేయండి..
- బాలిక బలవన్మరణం
- ఉగాది నాటికి గ్రేటర్ వరంగల్వాసుల ఇంటింటికి మంచినీరు
- గంగూలీ చెకప్ కోసమే వచ్చారు: అపోలో
- 13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు
- ‘ఎన్నికల విధులకు భంగం కలిగిస్తే కోర్టుకు వెళ్తాం’
MOST READ
TRENDING