National
- Dec 18, 2020 , 18:00:46
తమిళనాడు సర్కారుకు NHRC నోటీసులు

న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) నోటీసులు జారీచేసింది. తమిళనాడులోని కాంచీపురం వ్యవసాయశాఖ కార్యాలయంలో టాయిలెట్ల సౌకర్యం కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో ఆదేశించింది. కాంచీపురం వ్యవసాయశాఖ కార్యాలయంలో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం కారణంగా ఈ నెల 7న అదే కార్యాలయంలో వేర్హౌస్ మేనేజర్గా పనిచేస్తున్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంచీపురం వ్యవసాయ శాఖ కార్యాలయంలో మరుగుదొడ్ల సౌకర్యం ఎందుకు కల్పించలేదని ప్రశ్నిస్తూ NHRC తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి
- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
- నూతన సచివాలయం, అమరవీరుల స్మారకంపై మంత్రి వేముల సమీక్ష
MOST READ
TRENDING