National
- Dec 18, 2020 , 01:25:55
అయోధ్యలో మసీదు.. జనవరిలో పునాదిరాయి

అయోధ్య: అయోధ్యలో మసీదు నిర్మాణానికి గణతంత్ర దినోత్సవం(జనవరి 26) రోజున పునాదిరాయి వేయనున్నారు. శనివారం మసీదు డిజైన్ను విడుదల చేయనున్నారు. మసీదు కోసం సుప్రీంకోర్టు 5 ఎకరాల స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో దవాఖాన, కమ్యూనిటీ కిచెన్, లైబ్రరీ కూడా ఉంటాయి.
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి
MOST READ
TRENDING