National
- Dec 26, 2020 , 08:36:25
పోషియాన్ జిల్లాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని పోషియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందగా.. ఇద్దరు సైనికులు గాయపడ్డారు. శుక్రవారం దక్షిణ కాశ్మీర్లోని పోషియాన్లోని కనిగమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు దిగారని ఆర్మీ అధికారి తెలిపారు. సెక్యూరిటీ ఫోర్స్ వెంటనే ప్రతి కాల్పులకు దిగిందని, కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడని తెలిపారు. మృతుడి వివరాలు తెలియరాలేదని పేర్కొన్నారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారని, వారిని హాస్పిటల్కు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 9,102 కరోనా కేసులు
- నా సోదరుడికి పద్మవిభూషణ్ ప్రకటించినందుకు సంతోషంగా ఉంది: చిరు
- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు
- పుజారా అలా చేస్తే.. నా సగం మీసం తీసేస్తా!
- 223 ఫీల్డ్ రెజిమెంట్తో గన్ సెల్యూట్
- ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- కేటీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- మోదీ పగిడీ.. ఇదీ ప్రత్యేకత
- నమస్తే తెలంగాణ ఆఫీసులో గణతంత్ర వేడుకలు
- జాతీయ యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళి
MOST READ
TRENDING