చండీగఢ్, జూన్ 20: మొక్కలను పెంచిన 8 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఫైనల్ పరీక్షల్లో అదనపు మార్కులు వేస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇది హర్యానా స్టేట్ బోర్డు పరిధిలోని విద్యార్థులకు వర్తిస్తుందని, విధి విధానాలను త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు.