5.4గా తీవ్రత నమోదు
గ్యాంగ్టక్/కోల్కతా: సిక్కింలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. పశ్చిమబెంగాల్, బీహార్లలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు నమోదుకాలేదని అధికారులు తెలిపారు. రాత్రి 8.49 గంటల సమయంలో భూకంపం సంభవించింది.
మరిన్ని వార్తలు చదవండి..
ఒంటికాలితో బెంగాల్ను.. రెండుకాళ్లతో ఢిల్లీని గెలుస్తా
మధ్యవర్తికి రూ.10 కోట్ల కమిషన్
శత్రు క్షిపణులను దారి మళ్లించే చాఫ్
గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా కన్నుమూత
భూ కుంభకోణంలో యెడియూరప్పకు ఊరట