మద్దతు ధర తొలగిస్తే కట్టర్ రాజకీయాల్లో ఉండడు: హర్యానా సీఎం

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత నెల రోజులకుపైగా ఆందోళన చేస్తున్నారు. కొత్త చట్టాల వల్ల భవిష్యత్తులో పంటలకు మద్దతు ధర విధానాన్ని తొలగించే ప్రమాదం ఉన్నదన్న విషయంపైనే వారు ప్రధానంగా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు ధరకు సంబంధించి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో పంటలకు కనీస మద్దతు ధర విధానాన్ని కొనసాగించాలనే నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని మనోహర్లాల్ కట్టర్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా మద్దతు ధర పద్ధతిని తొలగించే ప్రయత్నం చేస్తే ఆ క్షణమే మనోహర్ లాల్ కట్టర్ రాజకీయాల నుంచి తప్పుకుంటాడని ఆయన శపథం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సంపూర్ణేశ్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం..!
- ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
- మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
- రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్గా సంగక్కర
- శరీరంలో ఈ 7 అవయవాలు లేకున్నా బతికేయొచ్చు!!
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్
- ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకం : మంత్రి ఎర్రబెల్లి
- శ్రీష్టి గోస్వామి.. ఒక్క రోజు సీఎం
- బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మసీదులు కూల్చడం ఖాయం