న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ నెల 19న ఆయనకు కరోనా సోకడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నది.