కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసన్సోల్ బహిరంగసభలో ప్రసంగించిన ప్రధాని.. గత పదేండ్లుగా మమత అభివృద్ధి పేరుతో పశ్చిమబెంగాల్ను విధ్వంసం చేశారని ఆరోపించారు. మమతాబెనర్జి అభివృద్ధి చేయడం సంగతి పక్కనబెడితే.. కేంద్రం చేయాలనుకున్న అభివృద్ధికి కూడా ఆమె అడ్డుగోడలా నిలిచారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం పొందే అవకాశం కల్పిస్తే..పశ్చిమబెంగాల్లో ఆ పథకాన్ని అమలు చేయకుండా మమతాబెనర్జి అడ్డుగోడలా నిలిచారని ప్రధాని గుర్తుచేశారు. శరణార్థుల సహాయార్థం కేంద్రం చేసిన చట్టాలను కూడా మమతాబెనర్జి వ్యతిరేకించారని ఆయన వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 2,34,692 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా కేసులు
వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ ఆహార పదార్థాల గురించి తెలుసా..?
కోవిడ్పై పోరాటానికి కుంభమేళా ఓ ప్రతీకగా నిలవాలి : ప్రధాని మోదీ
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!