న్యూఢిల్లీ: ఇండియన్ వ్యారియంట్ కొవిడ్ వైరస్పై వ్యాక్సిన్ల ప్రభావం తక్కువేనని జర్మనీ ప్రజారోగ్య సంస్థ తెలిపింది. ప్రారంభ అధ్యయనాల్లో ఈ సంగతి వెల్లడైందని శుక్రవారం పేర్కొంది.
అయినప్పటికీ ఇప్పటి వరకు ఉన్న అధ్యయన సమాచారం తక్కువేనని వ్యాఖ్యానించింది. రెండు వారాల్లో మెరుగైన డేటా సంపాదించొచ్చునని జర్మనీ ప్రజారోగ్య సంస్థ చీఫ్ లోథర్ వైలర్ మీడియాకు చెప్పారు.
ఇదిలా ఉంటే, బ్రిటన్ నుంచి ప్రయాణాలను అనుమతించే విషయాన్ని పునఃమదిస్తామని జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాహ్న్ చెప్పారు. ఇటీవలి కాలంలో బ్రిటన్ వేరియంట్ వైరస్ విస్త్రుతంగా వ్యాపించిన సంగతి తెలిసిందే. దీంతో బ్రిటన్ను రిస్క్ రీజియన్గా పేర్కొంది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
కమల్ హాసన్ కు మరో షాక్: ఎంఎన్ఎంను వీడిన కుమార్ వేల్
విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న కథనాలు..!
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!