ముంబై: శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించడాన్ని మహారాష్ట్ర మంత్రి, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తప్పుపట్టారు. పారిపోయిన తిరుగుబాటుదారులకు కాకుండా కశ్మీర
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొండచరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు బద్రీనాథ్ హైవేపై పడిపోయాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన్ని మూసివేశామని, పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని
లక్నో: పక్షి ఢీ కొనడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ వారణాసికి శన�
ముంబై : ఏక్నాథ్ షిండే సహా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం అసోంలో గౌహతిలోని ఓ స్టార్ హోటల్లో క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల తిరుగుబాటుపై శివసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుమార్లు బుజ్జగింపు ప్రయత�
బెంగళూరు : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కూలీలలో వెళ్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బెలగావిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. ఈ ఘటనలో తొమ్మిది మంది �
Maharashtra Political Crisis | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉన్నది. ఓ వైపు అసోంలోని గౌహతిలో శివసేన రెబల్స్ నేత ఏక్నాథ్ షిండే.. ఆయన మద్దతుదారులు ఉద్ధవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విపుతున్నారు. మరో వైపు శి
Corona | దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తక్కువయ్యాయి. శుక్రవారం సుమారు 18 వేల కేసులు నమోదవగా, శనివారం 15,940కి తగ్గాయి. కొత్తగా 11,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Rashmi Thackeray | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. అధికర శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉద్ధవ్ థాక్రే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించి�
దేశవ్యాప్తంగా పలు చోట్ల యాపిల్ ఐఫోన్లకు చార్జింగ్ పూర్తిగా కావట్లేదు. 80 శాతం వరకు మాత్రమే చార్జింగ్ అవుతున్నది. ఇందుకు దేశంలో అధిక ఉష్ణోగ్రతలే కారణమని నిపుణులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో చార్జింగ�
జీవ వైవిధ్యానికి నెలవైన హిమాలయాల్లో మరో అరుదైన మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. మాంసం తినే ఉట్రికులేరియా ఫర్సెల్లేటా అనే మొక్కను మొదటిసారి హిమాలయాల్లో గుర్తించినట్టు
అక్రమాస్తుల కేసులో బీహార్కు చెందిన ఓ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నివాసంపై విజిలెన్స్ విభాగం అధికారులు దాడులు చేశారు. పాట్నా సహా నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు