హరిద్వార్: లక్షల మంది తరలివస్తున్న కుంభమేళాలో కరోనా విస్ఫోటనం తప్పదన్న ఆందోళనలు నిజమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య ఐదు రోజుల్లో మొత్తం 1701 మంది కరోనా బారిన పడినట్లు తేలింది. ఇందులో ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల ఫలితాలు ఉన్నట్లు హరిద్వార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శంభుకుమార్ ఝా వెల్లడించారు. మరిన్ని ఆర్టీ-పీసీఆర్ టెస్టుల ఫలితాలు రావాల్సి ఉన్నదని, కేసుల సంఖ్య 2 వేలకు చేరవచ్చని ఆయన చెప్పారు.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్, తెహ్రి, డెహ్రాడూన్ జిల్లాల్లో మొత్తం 670 హెక్టార్ల మేర కుంభమేళ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది గంగానదిలో పవిత్ర స్నానాలు చేశారు. వీళ్లలో చాలా మంది కొవిడ్ నిబంధనలు పాటించడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. పోలీసులు నిబంధనలను అమలు చేయాలని చూస్తున్నా సాధ్యం కావడం లేదు.
ఇవి కూడా చదవండి
కరోనా కేసులు ఇలాగే పెరిగితే ఒలింపిక్స్ రద్దు
ఆనంద్ తండ్రి విశ్వనాథన్ మృతి
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. మరో ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం!
వ్యాక్సిన్ షాక్: తొలి డోసు కొవాగ్జిన్.. రెండో డోసు కొవిషీల్డ్
ఇంట్లోనే ఉన్నా కరోనా ఎలా వచ్చిందంటున్న స్టార్ హీరో
ఫైవ్ స్టార్ హోటళ్లలో కొవిడ్ బాధితులకు చికిత్స
కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఇండియా, పాకిస్థాన్ రహస్య చర్చలు!
IPL 2021: సహనం కోల్పోయిన కోహ్లి.. మందలించిన మ్యాచ్ రిఫరీ
దేశంలో కరోనా కల్లోలం.. రెండు లక్షలు దాటిన కేసులు
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తిగా నిలిపేసిన యురోపియన్ దేశం