ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న నియోజకవర్గ నాయకులు
గంభీరావుపేట/సిరిసిల్ల రూరల్/ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 5: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి ఓట్లు అభ్యర్థించారు. కారు గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని త్రిపురారం మండలంలో ప్రచారం చేశారు. గంభీరావుపేట నుంచి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్రెడ్డి, కమ్మరి రాజారాం, తంగళ్లపల్లి నుంచి మండలా ధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్రెడ్డి, ఆర్బీఎస్ కన్వీనర్ అగ్గి రాములు, టీఆర్ఎస్ జిల్లా నేత పడిగెల రాజు, మీరాల భాస్కర్ యా దవ్, కౌన్సిలర్లు రాపెల్లి దినేశ్, అన్నా రం శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు మ్యాన రవి, పోచవేని ఎల్లయ్య యాదవ్, కల్లూరి మధు, నేరెళ్ల శ్రీకాంత్గౌడ్, అడ్డగట్ల మురళి తదితరులు ఓట్లు అభ్యర్థించారు. సిరిసిల్ల పట్టణం నుంచి టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట నుంచి జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, ఆర్బీఎస్ కన్వీనర్ రాధారపు శంకర్, మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, నాయకులు కుంబాల మల్లారెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సింగారపు మధు, ములిగె ప్రమోద్, దేవరాజ్, నర్సింలు పాల్గొన్నారు. ముస్తాబాద్ నుంచి ఎంపీపీ జనగామ శరత్రావు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, ఏను గు విజయరామారావు, సర్వర్పాషా, కొమ్ము బాలయ్య, ఎల్లం, అన్వర్, వెంకన్న ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్ర కొత్త హోంమంత్రిగా పవార్కు సన్నిహితుడు
కరోనా రెండో వేవ్ ఎఫెక్ట్: షిర్డీ సాయిబాబా ఆలయం మూత!