న్యూఢిల్లీ: భారత్లో 5జీ ట్రయల్స్ను నిలిపివేయాలని కోరుతూ బాలీవుడ్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇది పబ్లిసిటీ కోసం వేసినట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తూ ఆమెకు రూ. 20 లక్షల జరిమానా విధించింది.