హైదరాబాద్ : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ర్ట ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది పర్వదినాన ప్రజలంతా ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు వారు ట్వీట్ చేశారు.