అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 4,157 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,606 మంది చికిత్సకు కోలుకున్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,37,049కి చేరింది. 9,01,327 మంది కోలుకోగా.. మరో 28,383 యాక్టివ్ కేసులున్నాయి.
మృతుల సంఖ్య 7339కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 35,732 శ్యాపింళ్లను పరీక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి