National
- Jan 25, 2021 , 11:18:22
VIDEOS
హద్దు మీరిన చైనా సైనికులు.. తిప్పి కొట్టిన భారత జవాన్లు

న్యూఢిల్లీ: చైనా మరోసారి హద్దు మీరడానికి ప్రయత్నించింది. ఆ దేశ సైనికులు ఇండియాలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించగా.. భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటన ఉత్తర సిక్కింలోని నాకూ లాలో గత వారం జరిగింది. రెండు దేశాల మధ్య ఘర్షణ జరగడంతో 20 మంది చైనా సైనికులు గాయపడినట్లు తెలిసింది. ఇటు నలుగురు భారత జవాన్లు కూడా గాయపడినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సిక్కింలో ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని తెలిపాయి.
తాజావార్తలు
- అక్షర్.. ఆ సన్గ్లాసెస్ ఎక్కడ దొరుకుతాయ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
- వందో పుట్టిన రోజున.. కరోనా టీకా వేయించుకున్న బామ్మ
- రైతులను ఆదర్శంగా తీర్చుదిద్దేందుకు ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
- ఈ నెల 15 తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
- వారంలో రూ.1.97లక్షల కోట్లు నష్టపోయిన ఎలాన్ మస్క్
MOST READ
TRENDING